రైలు కిందపడి చనిపోవాలనుకున్న ముగ్గుర్ని అనంతపురం త్రీటౌన్ పోలీసులు కాపాడారు
రైలు కిందపడి చనిపోవాలనుకున్న ముగ్గుర్ని అనంతపురం త్రీటౌన్ పోలీసులు కాపాడారు. ఇద్దరు పిల్లలు సహా తండ్రిని సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతపురము 5 వ రోడ్డుకి చెందిన గురజాల హరికృష్ణ కుటుంబ సభ్యులతో...