19.7 C
Hyderabad
December 2, 2023 05: 19 AM

Tag : Tirumala Tirupathi Devasthanams

Slider సంపాదకీయం

జగన్ కు చుక్కలు చూపించేందుకు చంద్రబాబు సిద్ధం

Satyam NEWS
రాజమండ్రి కేంద్ర కారాగారంలో తీవ్ర అస్వస్థతకు గురైన మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పూర్తి స్థాయి బెయిల్ పై వచ్చిన అనంతరం దేవాలయాల సందర్శనకు వెళుతున్నారు. తిరుమల నుంచి తన యాత్రను ప్రారంభించిన ఆయన రాష్ట్రంలోని...
Slider చిత్తూరు

తిరుమలలో పురాతన కట్టడాల కూల్చివేతపై ప్రధాని జోక్యం చేసుకోవాలి

Satyam NEWS
తిరుమలలో మండపాల పునర్నిర్మాణాలపైనా, మరమ్మత్తులపైనా తక్షణ చర్యలు తీసుకోవాలని, తక్షణమే పురాతన కట్టడాలను కాపాడాలని ప్రధాని నరేంద్రమోదీకి రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ...
Slider చిత్తూరు

కపిలతీర్థం వద్ద పార్కింగ్ సమస్యను పరిష్కరించండి

Satyam NEWS
తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయాన్ని చక్రతీర్థం లేదా ఆల్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు. కపిలేశ్వర స్వామి ఆలయంలోని విగ్రహాన్ని సాక్షాత్తు “కపిలముని” స్వామి...
Slider చిత్తూరు

శ్రీవారి గరుడసేవలో రాష్ట్ర డిజిపి కె.వి రాజేంద్రనాథ్ రెడ్డి

Satyam NEWS
పరమ పవిత్రమైన గరుడ వాహనం అధిరోహించి శ్రీ మల్లప్ప స్వామి వారు తిరుమల మాడవీధుల నందు ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. రాష్ట్ర డిజిపి కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి, తిరుపతి జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి, వారు...
Slider గుంటూరు

ఆత్మరక్షణ కోసం దళితుల చేతికి ఏమిస్తారో చెప్పగలరా?

Satyam NEWS
తిరుమలలో కాలిబాటన వెళ్తున్న  భక్తులు పులుల నోట పడకుండా, చేతికి చేతి కర్రలు  ఇస్తున్న ప్రభుత్వం,  రాష్ట్రంలో దళితులపై, గిరిజనుల పై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాల నుంచి ఆత్మ రక్షణ కోసం...
Slider ముఖ్యంశాలు

తితిదే బోర్డు సభ్యుల నియామకాలను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్‌

Satyam NEWS
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలకమండలి సభ్యుల నియామకాలను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. నేరచరిత్ర, లిక్కర్ వ్యాపారాలు చేస్తున్న వారిని తితిదే బోర్డు సభ్యులుగా నియమించడం సరి కాదని చింతా వెంకటేశ్వర్లు...
Slider ముఖ్యంశాలు

టీటీడీ చైర్మన్‌ భూమనపై ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు

Satyam NEWS
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి నియామకంపై రాష్ట్ర ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...
Slider ప్రత్యేకం

తిరుమల అడవుల్లో 30 చిరుతలు?

Satyam NEWS
తిరుమల నడక మార్గంలో చిన్నారిని చంపేసిన చిరుత అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోనులో సోమవారం చిక్కుకుందన్న ఆనందం శ్రీవారి భక్తులకు మిగలలేదు. తిరుమలలో ఉదయం ఒక చిరుత హల్చల్ చేసింది. అది చూసి...
Slider చిత్తూరు

తిరుమలలో పిల్లలకు ట్యాగ్లు

Satyam NEWS
తిరుమలలో చిరుత సంచారం కలవరపెడుతోంది. దీంతో నడకమార్గంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మ.2గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి ఉండదని తెలిపారు. ఏడో మైలు వద్ద చిన్న పిల్లల చేతికి ట్యాగ్లు వేస్తున్నారు....
Slider ముఖ్యంశాలు

చిరుత దాడి వల్లే చిన్నారి మృతి

Satyam NEWS
తిరుమలలోని అలిపిరి మార్గంలో మృతి చెందిన చిన్నారి లక్షిత మృతిపై సస్పెన్స్ వీడింది. లక్షిత మృతదేహానికి తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన వైద్యులు.. చిన్నారి మృతికి పులి దాడే కారణమని...
error: Content is protected !!