27.7 C
Hyderabad
March 29, 2024 04: 49 AM

Tag : Tirumala Tirupathi Devasthanams

Slider చిత్తూరు

తిరుపతిలో ప్రమాదాలకు నిలయంగా మారిన డివైడర్లు

Satyam NEWS
తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో అలిపిరి బైపాస్,మంగళం రోడ్డు,ఎయిర్ బైపాస్,నగర నడిబొడ్డున ఉన్న ఇతర రోడ్లలో టిటిడి,నగరపాలక సంస్థ,తుడా సంయుక్తంగా ఏర్పాటుచేసిన డివైడర్ల నిర్వహణ సక్రమంగా సకాలంలో చేయకపోవడంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నదని రాయలసీమ పోరాట...
Slider ఆధ్యాత్మికం

సూర్యప్రభవాహనంపై శ్రీ మన్నారాయణుడి అభయం

Satyam NEWS
సూర్య జయంతిని పురస్కరించుకుని శుక్రవారంనాడు తిరుమలలో ‘రథసప్తమి’ ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజున శ్రీమలయప్ప స్వామివారు...
Slider చిత్తూరు

ఎస్ వి హై స్కూల్ గ్రౌండ్ లో నిర్మాణాలు ఆపండి!

Satyam NEWS
“ఆడుదాం ఆంధ్ర” క్రీడా పోటీల పేరుతో కోట్లాది రూపాయల ఖర్చుతో సుమారు 5 లక్షల “స్పోర్ట్స్ కిట్స్” ను క్రీడాకారులకు అందించి ప్రోత్సహిస్తుంటే తిరుపతిలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా టిటిడి అధికారులు క్రీడాకారులకు...
Slider చిత్తూరు

తిరుమల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి

Satyam NEWS
తిరుమల ఘాట్ రోడ్ లో భక్తులు డ్రోన్ కెమెరాలు ఎగరవేయడం ఆందోళనకరమైన విషయం. అలిపిరి టోల్ గేట్ చెకింగ్ పాయింట్ వద్ద తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నా డ్రోన్ కెమెరా తిరుమల కొండకు ఎలా వెళ్లగలిగింది?...
Slider చిత్తూరు

ఉన్న భవనాలను కూలగొట్టే విధానాన్ని టీటీడీ మానుకోవాలి

Satyam NEWS
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తుల కొరకు డి అర్ మహల్ వద్ద దాతల సహకారంతో నిర్మించిన ఒకటవ, రెండవ సత్రాలను కూల్చివేయడం అన్యాయమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్...
Slider చిత్తూరు

శ్రీ తాతయ్యగుంట గంగమ్మతల్లి హుండీ కే కన్నం

Satyam NEWS
శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో “పని తక్కువ సిబ్బంది సంఖ్య ఎక్కువ” అన్న చందంగా సుమారు 32 మంది సిబ్బందిని పెట్టుకొని ఇష్టారాజ్యంగా అమ్మవారి సొమ్మును జీతాల రూపంలో మంచినీళ్లలా ఖర్చు చేసే హక్కు...
Slider సంపాదకీయం

జగన్ కు చుక్కలు చూపించేందుకు చంద్రబాబు సిద్ధం

Satyam NEWS
రాజమండ్రి కేంద్ర కారాగారంలో తీవ్ర అస్వస్థతకు గురైన మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పూర్తి స్థాయి బెయిల్ పై వచ్చిన అనంతరం దేవాలయాల సందర్శనకు వెళుతున్నారు. తిరుమల నుంచి తన యాత్రను ప్రారంభించిన ఆయన రాష్ట్రంలోని...
Slider చిత్తూరు

తిరుమలలో పురాతన కట్టడాల కూల్చివేతపై ప్రధాని జోక్యం చేసుకోవాలి

Satyam NEWS
తిరుమలలో మండపాల పునర్నిర్మాణాలపైనా, మరమ్మత్తులపైనా తక్షణ చర్యలు తీసుకోవాలని, తక్షణమే పురాతన కట్టడాలను కాపాడాలని ప్రధాని నరేంద్రమోదీకి రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ...
Slider చిత్తూరు

కపిలతీర్థం వద్ద పార్కింగ్ సమస్యను పరిష్కరించండి

Satyam NEWS
తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయాన్ని చక్రతీర్థం లేదా ఆల్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు. కపిలేశ్వర స్వామి ఆలయంలోని విగ్రహాన్ని సాక్షాత్తు “కపిలముని” స్వామి...
Slider చిత్తూరు

శ్రీవారి గరుడసేవలో రాష్ట్ర డిజిపి కె.వి రాజేంద్రనాథ్ రెడ్డి

Satyam NEWS
పరమ పవిత్రమైన గరుడ వాహనం అధిరోహించి శ్రీ మల్లప్ప స్వామి వారు తిరుమల మాడవీధుల నందు ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. రాష్ట్ర డిజిపి కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి, తిరుపతి జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి, వారు...