స్పెషల్: టీటీడీ ఈవోగా జె ఎస్ వి ప్రసాద్ కు గ్రీన్ సిగ్నల్?
తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి సీనియర్ ఐఏఎస్ అధికారి జెఎస్ వి ప్రసాద్ ను నియమించేందుకు రంగం సిద్ధం అయినట్లు తెలిసింది. జెఎస్ వి ప్రసాద్ ప్రస్తుతం రెవెన్యూ శాఖ కార్యదర్శిగా దేవాదాయ...