తిరుపతి స్విమ్స్”నెఫ్రోప్లస్”లో మరణ మృదంగం!
నెఫ్రోప్లస్ సంస్థ నిర్లక్ష్యం కారణంగా కిడ్నీ బాధితుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. నెఫ్రో ప్లస్ సంస్థ నిర్వాకాన్ని “మానవ హక్కుల కమిషన్” దృష్టికి...