28.7 C
Hyderabad
April 25, 2024 03: 41 AM

Tag : Tirupati Loksabha

Slider నెల్లూరు

చారిత్రక ఘట్టంలో పాలుపంచుకున్న తిరుపతి ఎంపీ

Satyam NEWS
నెల్లూరు జిల్లా వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మకి  కోటి 25 లక్షల రూపాయలతో చేయించిన స్వర్ణాభరణాలు అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో పాలుపంచుకోవడం తన పూర్వజన్మ సుకృతం అని తిరుపతి ఎంపీ గురుమూర్తి...
Slider ప్రత్యేకం

ఎవరికి పుట్టారో తెలియదు….(తిరుపతి దొంగ ఓట్ల కథ)

Satyam NEWS
ఎవరికి పుట్టారో తెలియదు…. నిజం… ఈ వాక్యం కఠినంగా ఉన్నా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో దొంగఓట్లు వేసిన వారిని ఇంతకన్నా సౌమ్యంగా చెప్పడం కుదరదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే రీతిలో జరిగిన...
Slider చిత్తూరు

జైలుకెళ్లే జగన్ ను నమ్ముకుంటే అధికారులకు అధోగతే

Satyam NEWS
నేర ప్రవర్తన ఉన్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏ పనీ చట్టబద్దంగా న్యాయ బద్దంగా చేసే అలవాటు లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్...
Slider చిత్తూరు

హిందువులను మోసం చేస్తున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి

Satyam NEWS
క్రిస్టియన్ మతానికి చెందిన వారిని రిజర్వేషన్ కోటాలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చేసి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి హిందువులను మోసం చేస్తున్నారని బిజెపి నేతలు ఆరోపించారు. తిరుపతిలో బీజేపీ  జాతీయ కార్యదర్శి,...
Slider ప్రత్యేకం

పనబాక లక్ష్మి గెలిస్తే పెద్దిరెడ్డి రాజీనామా చేస్తారా ?

Satyam NEWS
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో  టిడిపి అభ్యర్థి పనబాక లక్ష్మి గెలిస్తే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, తన మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్దమేనా అంటూ  టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్...
Slider నెల్లూరు

బిజెపి మీటింగ్ కు రావడం ఇష్టం లేకనే పవన్ కల్యాణ్…..

Satyam NEWS
బీజేపీ నిర్వహించే బహిరంగ సభకు రావడం ఇష్టం లేకనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్వారంటాయిన్ కు వెళ్లారని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. తిరుపతి లోక్ సభ ఉప...
Slider ప్రత్యేకం

సిఎం జగన్ పర్యటన రద్దు పోలింగ్ శాతంపై ప్రభావం?

Satyam NEWS
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా కారణంగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారానికి రాకపోవడం పోలింగ్ శాతంపై పెను ప్రభావం చూపిస్తుందని వైసీపీ నాయకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు....
Slider ప్రత్యేకం

సత్తాలేని సవాళ్లు మానుకో మంత్రి పెద్దిరెడ్డి

Satyam NEWS
ప్రత్యేక హోదా తీసుకురావడం చేతకాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్తాలేని సవాళ్లు విసురుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో...
Slider చిత్తూరు

ఆంధ్రాకు ద్రోహం చేసిన బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించండి

Satyam NEWS
ఆంధ్రా కు ద్రోహం చేసిన బీజేపీ ని తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో చిత్తు చిత్తుగా ఓడించాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం...
Slider చిత్తూరు

పవన్ బలంపై ఆధారపడి గెలవాలనుకోవడం బిజెపి బలహీనత

Satyam NEWS
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బలం పై ఆధారపడి గెలవలనుకోవడం బీజేపీ వారి బలహీనత తెలియజేస్తున్నదని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. తిరుపతి లో శుక్రవారంనాడు ఆయన ఎన్నికల ప్రచారం...