30.7 C
Hyderabad
April 24, 2024 02: 02 AM

Tag : Tirupati Loksabha

Slider చిత్తూరు

శ్రీవారిని సందర్శించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు

Satyam NEWS
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారానికి వచ్చిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు చంద్రబాబు కు స్వాగతం  పలికి దర్శన ఏర్పాటు చేశారు....
Slider ప్రత్యేకం

గ్లాసు గుర్తు రద్దు కాలేదు: బిజెపి తప్పుడు ప్రచారం చేస్తోంది

Satyam NEWS
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్ధి డాక్టర్ గోదా రమేష్ కుమార్ కు గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం కేటాయించిందని అయితే ఆ గుర్తు రద్దు అయిందని బిజెపి...
Slider ప్రత్యేకం

అకస్మాత్తుగా తిరుపతి ప్రచారానికి వస్తున్న సిఎం జగన్

Satyam NEWS
ఇంట్లో కూర్చుని అన్ని మునిసిపాలిటీలను, రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయితీలను గెలిపించిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకో గానీ తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారానికి వెళుతున్నారు. తిరుపతి పార్లమెంటు ఉప...
Slider చిత్తూరు

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో రోజా గొంతు వినిపించదా?

Satyam NEWS
ఈటెల్లాంటి మాటలతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించే ఫైర్ బ్రాండ్ ఆర్ కె రోజా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కనిపించకపోవడం అభిమానులను నిరాశకు గురి చేస్తున్నది. సినీ నటిగా ఎందరో...
Slider ప్రత్యేకం

Glass Issue: ఢిల్లీకి చేరిన గుర్తు గోల

Satyam NEWS
గ్లాస్‌ ఇష్యూను సీరియస్‌గా తీసుకున్నది బీజేపీ, జనసేన కూటమి…. చివరికి గ్లాస్‌ ఇష్యూపై సీఈసీకి బీజేపీ, జనసేన కూటమి ఫిర్యాదు చేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే జనసేన గుర్తు గాజు గ్లాసు. తిరుపతి లోక్...
Slider కడప

ధరలు తగ్గాలంటే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధిచెప్పండి!

Satyam NEWS
ధరలు తగ్గాలంటే ఇటు జగన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి, అటు మోడీ కేంద్ర ప్రభుత్వానికి రేపు జరిగే తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో గుణపాఠం చెప్పాలని రాష్ట్ర టిడిపి కార్యదర్శి గాజుల...
Slider ప్రత్యేకం

కమలం గుండెల్లో గుబులు రేపుతున్న గ్లాసు గుర్తు

Satyam NEWS
‘‘గ్లాసు’’ ఈ గుర్తును తలచుకుంటే కమలనాథులకు చెమటలు పడుతున్నాయి. అదేమిటి? అది వారి మిత్రపక్షమైన జనసేన ఎన్నికల గుర్తే కదా అని అనుకుంటున్నారా? మిత్రపక్షమైన జనసేన గుర్తే కానీ ఇప్పుడు జరుగుతున్న తిరుపతి లోక్...
Slider నెల్లూరు

గురుమూర్తిని గెలిపించాలని వెంకటగిరిలో ఇంటింటి ప్రచారం

Satyam NEWS
తిరుపతి పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ నేతలు ప్రచారం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి 7 వ వార్డు లో నేడు ముమ్మర ప్రచారం...
Slider గుంటూరు

గుంటూరు వైసీపీ నేతలకు తిరుపతి ప్రచార బాధ్యతలు

Satyam NEWS
తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలకు పరిశీలకులుగా గుంటూరు జిల్లాలోని పలువురు వైసీపీ నేతలకు ఆ పార్టీ అధిష్ఠానం బాధ్యతలు అప్పగించింది. ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జునకు తడ, అన్నాబత్తుని శివకుమార్‌కు సూళ్ళూరుపేట, కాసు మహేష్‌రెడ్డికి...
Slider నెల్లూరు

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఆనం

Satyam NEWS
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మద్దిల గురుమూర్తి విజయాన్ని ఆకాంక్షిస్తూ మాజీ మంత్రి, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి ప్రచారం ప్రారంభించారు. వెంకటగిరి సంస్థాన...