ఎంత ట్రాజెడీ అంటే అయినవాడు మరణించినట్లు తెలిసినా అక్కడకు వెళ్లలేరు. మృతదేహం అయినా చూద్దామంటే లాక్ డౌన్. ఇదీ భూమన్న అనే వ్యక్తి కుటుంబం ట్రాజెడీ స్టోరీ ఇది. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని...
ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు కానీ దేశ రాజధాని ఢిల్లీలో ఒకే ఇంట్లో అయిదుగురు చనిపోయి కనిపించారు. వారు చనిపోయి కూడా నాలుగైదు రోజులు అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. భార్యా భర్తాతో పాటు...