37.2 C
Hyderabad
March 28, 2024 17: 36 PM

Tag : Train Accedent

Slider ప్రత్యేకం

పెను విషాదం: సొల్లు మాటలు వినే ఓపిక ఇకలేదు

Satyam NEWS
ఒడిశా దుర్వార్త గుండెలు పిండేసే విషాదం!! ఎంత ఘోరం జరిగిపోయింది!! ఈ ఘోరకలిని మాటల్లో వర్ణించలేం! 21 వ శతాబ్దంలోనే అతిపెద్ద దుర్ఘటనగా అభివర్ణించవచ్చు. ఎన్నో వందల ప్రాణాలు పోయాయి, ఎందరో క్షతగాత్రులై పోయారు....
Slider ముఖ్యంశాలు

ఒడిశా రైలు ప్రమాదంపై అధికారులతో సీఎం జగన్ అత్యవసర భేటీ

Satyam NEWS
ఏపీకి అనుకుని ఉన్న ఒడిశాలోని బాలాసోర్‌ సమీపంలో జరిగిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంపై సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో 233 మందికిపైగా చనిపోయారని తాజా సమాచారం. దీనిపై సీఎం...
Slider ప్రత్యేకం

దేశ చరిత్రలోనే ఘోర రైలు ప్రమాదాలు..

Satyam NEWS
1981లో బిహార్‌లోని సహస్ర వద్ద జరిగిన ఘటనలో ఓ ప్యాసింజర్‌ రైలు పట్టాలు తప్పి భాగమతి నదిలో మునగడంతో 500 మంది వరకు మరణించారు. 1995లో ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ వద్ద ఢిల్లీ వెళుతున్న పురుషోత్తమ్‌...
Slider రంగారెడ్డి

రైలు ఢీకొని భార్యాభర్తలు మృతి

Satyam NEWS
లింగంపల్లి రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుండి భార్యాభర్తలు వేరే ట్రైన్ దిగి ఒకటో ప్లాట్ఫారం కి పట్టాలు దాటుతుండగా శంకర్పల్లి నుండి సికింద్రాబాద్ వెళ్తున్న రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి...
Slider ఖమ్మం

రైలు క్రింద పది తండ్రి, కొడుకుల ఆత్మహత్య

Murali Krishna
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని రేమిడిచర్ల గ్రామంలోని మొదటి రైల్వే  గేటు వద్ద రైలు కిందపడి గుర్తుతెలియని తండ్రి(35)కొడుకుల(8) ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  కృష్ణా జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు....
Slider ప్రపంచం

మెక్సికోలో ఘోర రైలు ప్రమాదం

Satyam NEWS
ఉత్తర అమెరికాలోని మెక్సికోలో ఘోర రైలు ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక్కడ వేగంగా వస్తున్న రైలు ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొని బోల్తా కొట్టిందని చెబుతున్నారు. దీని తరువాత, రైలులో మంటలు చెలరేగాయి. దాని...
Slider శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం

Satyam NEWS
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జి సిగడం రైల్వే స్టేషన్ లో ఈ ఘోర ప్రమాదం జరిగింది. గవుహతి ఎక్స్ ప్రెస్ రైలు దిగి కొందరు పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగింది....
Slider ముఖ్యంశాలు

ఎక్స్ ప్రెస్ టైన్ కు తప్పిన ప్రమాదం

Satyam NEWS
కడప జిల్లా నందలూరు చెయ్యేరు రైల్వే వంతెనపై అహ్మదాబాద్ నుంచి చెన్నయ్ వెళుతున్న  హంసపర్ ఎక్స్ ప్రెస్ కు భారీ ప్రమాదం తప్పింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో పలువురు సిబ్బంది పై...
Slider తెలంగాణ

చికిత్స పొందుతూ లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ మృతి

Satyam NEWS
లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ కేర్‌ ఆస్పత్రి లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. చంద్రశేఖర్‌ హెల్త్‌ బులిటెన్‌‌ను వైద్యులు విడుదల చేశారు. చంద్రశేఖర్‌ కాచిగూడ రైల్వే స్టేషన్‌లో సోమవారం ఉదయం రైలు...