యాక్టీవ్ గా లష్కరే తోయిబా..ఆప్ఘన్.. పాక్ లో శిబిరాలు
ముంబై దాడులకు కారణమైన లష్కరే తోయిబా మరోసారి క్రియాశీలకంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ ఉగ్రవాద సంస్థ మళ్ళీ జవసత్వాలు నింపుకుని నిలబడుతోంది. ఆఫ్ఘనిస్తాన్ మీడియా ప్రకారం, లష్కర్ ఇటీవల...