రిజర్వేషన్ పెంపు పై కెసిఆర్ మోసపూరిత వాగ్దానం చేసారని మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కెసిఆర్ చేసిన అన్ని వాగ్దానాల...
విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మందుపాతర పేలి ఇద్దరు గిరిజనులు మరణించారు. మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాలు నేపథ్యంలో పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకోవడానికి మావోయిస్టులు వీటిని ఏర్పాటు చేశారు. పెదబయలు మండలం ఇంజేరి, జాముగుడా పంచాయతీ...
పైన మండే ఎండ… కింద కాలే బండ… అయితేనేం సీతక్క ప్రయాణం ఆగడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనేదానితో సంబంధం లేకుండా తన వంతు సాయం అందిస్తూనే ఉన్నారు ములుగు ఎమ్మెల్యే...