దేశంలోని అన్ని వర్గాలు సంతోషంగా ఉండేలా ఒక మహాన్ భారత్ నిర్మిద్దాం అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. సకల మానవాళి సంక్షేమమే బీఆర్ఎస్ స్వప్నం అని ఆయన స్పష్టం చేశారు....
2023నూతన సంవత్సర క్యాలెండర్ ను నేడు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు చౌటబేట్ల వార్డులో కొల్లాపూర్...
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రైతుల్లో ఆలోచనలు రేకెత్తిస్తోంది. వందలాది ఎకరాల భూములు మాస్టర్ ప్లాన్ లో భాగంగా రైతులు కోల్పోవడమే ఇందుకు కారణం. ఈ భూములు కోల్పోతున్న వారిలో అధికార పార్టీకి చెందిన వారు...
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో మళ్లీ రాజకీయ ప్రకంపనలు చెలరేగుతున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వర్గానికి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి...
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 27వ తేదీన తెలంగాణ భవన్లో హైదరాబాద్ జిల్లా పార్టీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు.మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,...
కెసిఆర్ రైతులను దగా, మోసం చేస్తున్నారని మిరియాల శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. పంట రుణమాఫీ పేరుతో యావత్ తెలంగాణ రైతాంగాన్ని దగా ,మోసం చేశారని జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మిర్యాల శ్రీనివాస్...
ములుగు జిల్లా టిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ ఇన్చార్జిగా ములుగు మండలానికి చెందిన రాసమల్ల సురేందర్ ను నియమిస్తూ ములుగు జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ ఈరోజు...
టీఆర్ఎస్ నేతల నుండి తెలంగాణను కాపాడుకోవాలని టీపీ సీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ డాక్టర్ మల్లురవి సోమవారం ఒక ప్రకటనతో తెలియజేశారు.రాష్ట్రంలో టిఆర్ఎస్ నేతలు, నాయకులు, కార్యకర్తలు మహిళలతో సహా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్నారని...
నవంబర్ 15వ తేదీ టిఆర్ఎస్ నేతలతో టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో...
మునుగోడులో బీజేపీ గెలుపు తథ్యమని తెలిసి ఓటమిని జీర్ణించుకోలేక, ఓటమి భయంతోనే టిఆర్ఎస్ నాయకులు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై దాడికి పాల్పడ్డారని కామారెడ్డి పట్టణ బీజేపీ నాయకులు అన్నారు. మునుగోడు ప్రచారంలో...