*ఆర్టీసీ ‘ఈ-గరుడ’ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ప్రారంభo
టీఎస్ ఆర్టీసీ సంస్థ నూతనంగా ప్రవేశపెట్టిన ఈ-గరుడ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను రాష్ట్ర రావణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హైదరాబాద్ లో ప్రారంభించారు.పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన,...