త్వరలోనే గ్రూప్4 పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. సుమారు 8 వేలకు పైగా ఉన్న...
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి కారణమైన కేసీఆర్ కొడుకు, ఐటీ శాఖ మంత్రిని బర్తరఫ్ చేసేదాకా ఉద్యమిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. అందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని...
టి ఎస్ పి ఎస్ సి పేపర్ లీకేజీ ఘటనను నిరసిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నల్లగొండ పార్లమెంట్ సభ్యులు కెప్టెన్ నలమాద ఉత్తంకుమార్ రెడ్డి ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ...
టిఎస్పిఎస్సి పై తెలంగాణ ప్రభుత్వం సిట్ చే విచారణ చేపడతారని చెప్పగా సిట్ చేత కాకుండా సిబిఐ చేత ఎంక్వైరీ జరిపించాలంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్ఎస్ యుఐ...
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏఈఈ, డీఏవో పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రద్దు చేసిన గ్రూప్-1 ప్రిలిమ్స్ను ఈ ఏడాది జూన్ 11న నిర్వహించనున్నట్లు వెల్లడించింది....
టీఎస్ పిఎస్సి ద్వారా ఆదివారం నిర్వహించనున్న అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షలకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్ అన్నారు. ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో పరీక్షల ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ సమీక్ష...
టీఎస్పీఎస్సీ గ్రూప్-4 పరీక్షకు షెడ్యూల్ విడుదలైంది. జులై 1న ఈ పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్ -1; మధ్యాహ్నం 2.30 గంల నుంచి...
తెలంగాణలో గ్రూప్-4 దరఖాస్తుల గడువును పొడిగించారు. దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించినట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రకటించింది. ఇప్పటివరకు గ్రూప్-4కు 8,47,277...
నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో రెండు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసింది. 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.ఈ...
గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. గ్రూప్ 4 సర్వీసులకు సంబంధించిన 9,168 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ...