తిరుమల శ్రీవారి దర్శనార్థం కాలినడకన వచ్చే భక్తులకు ఎలాంటి అపాయం కలగకుండా వారి ప్రాణరక్షణే ధ్యేయంగా పలు నిర్ణయాలు తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. కాలినడక మార్గాలు, ఘాట్లలో యాత్రికుల...
గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును ఏం చేయాలి? ఈ ప్రశ్న అధికార వైసీపీ పెద్దలకు కొరుకుడుపడని సమస్యగా మారింది. ఎమ్మెల్యే అన్నా రాంబాబు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డిపై తీవ్రాతి తీవ్రమైన...
టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి ఇంట విషాదం నెలకొంది. ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి మూడు రోజులుగా చెన్నై లోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చేందినట్లు ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. గత ఆదివారం మధ్యాహ్నం...
శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా సంవత్సర కాలంలో టీటీడీ కి 100 కోట్ల ఆదాయం రావడం శ్రీవారి పై భక్తులకు ఉన్న నమ్మకానికి, విశ్వాసానికి నిదర్శనమని రాయలసీమ పోరాట కమిటీ కన్వీనర్ నవీన్ కుమార్...