కాపు రిజర్వేషన్ ఉద్యమ కేసుల ఉపసంహరణ
కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి సంబంధించిన కేసులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. తుని రైలు దగ్ధం ఘటన లో మరో 17 కేసులల్లోనూ విచారణను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వులు వెలువరించింది. తుని రూరల్ పోలీస్ స్టేషన్...