నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికలలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని మాట తప్పిన బిజెపి ఇప్పుడు తమిళనాడులో పసుపు బోర్డు పెడతామని చెబుతున్నది. పుండుమీద కారం చల్లినట్లు ఉన్న ఈ ప్రకటనతో అర్మూర్ లోని పసుపు...
పసుపు బోర్డు తెస్తానన్న మాట తప్పినందుకు వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ను పసుపు రైతుల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. లేకుంటే గ్రామ గ్రామానా అరవింద్ను అడ్డుకుంటామని హెచ్చరించింది....