వి ఎస్ యూ ఆధ్వర్యంలో ఉన్నత్ భారత్ అభియాన్
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం, ఉన్నత్ భారత్ అభియాన్ పథకం క్రింద పండ్ల మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని గంగిరెద్దుల కాలనీ , కంటేపల్లి గ్రామములో నిర్వహించారు. గ్రామము లో పచ్చదనాన్ని పెంచేందుకు విశ్వవిద్యాలయ కృషి చేస్తున్నది...