ఊరందరిదీ ఒక బాధ అయితే, ఉలిపి కట్టెది మరొక బాధ అన్నట్లు, రాష్ట్రంలోని ప్రజలందరూ రాష్ట్ర తిరోగ వృద్ధిపై, అస్తవ్యస్త వైకాపా పాలనపై, విభజన హామీల సాధనా వైఫల్యాలపై, రాజధాని లేని దుర్మార్గం పై...
అధికారంలో లేనప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన జగన్ ముఖ్యమంత్రి కాగానే మద్దతుగా మాట్లాడటం తీరని ద్రోహమని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర విభజనపై తనతో పాటు...
రాష్ట్రంలో వై స్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం నిలుపుదల చేస్తుందనే విషయం తాను ముందే ఊహించి చెప్పానని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు ఉండవల్లి...