33.2 C
Hyderabad
April 26, 2024 00: 19 AM

Tag : uttar pradesh

Slider ముఖ్యంశాలు

ఎన్​కౌంటర్​ లో రాజకీయ నేత​ కుమారుడు హతం

Bhavani
యూపీ పోలీసుల ఎన్​కౌంటర్​లో గ్యాంగ్​స్టర్​, రాజకీయ నేత అతిఖ్​ అహ్మద్​ కుమారుడు హతమయ్యాడు. న్యాయవాది ఉమేశ్ పాల్ హత్య కేసులో నిందితుడైన అతడితోపాటు మరొకరు కూడా చనిపోయారు.ఉత్తర్​ప్రదేశ్​ గ్యాంగ్​స్టర్, రాజకీయ నేత అతిఖ్ అహ్మద్...
Slider జాతీయం

ఉమేష్ పాల్ హత్య కేసు దర్యాప్తులో పురోగతి

Satyam NEWS
ఉత్తర ప్రదేశ్ లో రాజకీయ సంచలనం కలిగించిన ఉమేష్ పాల్ హత్య కేసులో ప్రధాన నిందితుడి కోసం పలు రోజులుగా పోలీసులు జల్లెడ పడుతున్నారు. నిందితుల కోసం ఎస్టీఎఫ్, ఏటీఎస్ బృందాలు గాలిస్తున్నాయి. పశ్చిమ...
Slider ప్రత్యేకం

33 ఏళ్లుగా కేసు: ఒకే ఒక్క రోజు జైలు శిక్ష

Satyam NEWS
ఉత్తరప్రదేశ్‌లో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మారణాయుధం దగ్గర ఉంచుకుని చోరీకి పాల్పడ్డారనే నేరంతో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. 33 ఏళ్లుగా ఇక్కడి మహరాజ్ గంగ్ కోర్టులో కేసు నడిచింది. చివరికి...
Slider జాతీయం

ఘజియాబాద్ లో వృద్ధ దంపతుల హత్య

Bhavani
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో జంట హత్యల ఘటన సంచలనం సృష్టించింది. లోని ప్రాంతంలో వృద్ధ దంపతుల మృతదేహాలు లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న జనం చుట్టూ గుమిగూడారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం...
Slider జాతీయం

ఉప ఎన్నికల నుంచి దూరం జరిగిన మాయావతి

Satyam NEWS
ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి, రాంపూర్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ ప్రక్రియ ముగిసేందుకు కేవలం ఏడు రోజుల గడువు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రెండు స్థానాలకు...
Slider ముఖ్యంశాలు

శివలింగానికి మంత్రోచ్ఛారణతో ముస్లిం భక్తుడి అభిషేకం

Satyam NEWS
ఒక ముస్లిం నాయకుడు శివలింగానికి అభిషేకంచేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఉత్తర్ ప్రదేశ్ లోని సహరాన్‌పూర్ జిల్లాలోని దేవ్‌బంద్‌లో రాష్ట్రీయ ముస్లిం మంచ్ జిల్లా కన్వీనర్ రావ్ ముషారఫ్ అలీ...
Slider ప్రత్యేకం

కాంగ్రెస్ వాష్ అవుట్: యుపి శాసన మండలిలో కొత్త చరిత్ర

Satyam NEWS
ఉత్తరప్రదేశ్ శాసన వ్యవస్థ చరిత్రలో కాంగ్రెస్ అత్యంత దారుణమైన దశకు చేరుకోనుంది. 113 ఏళ్లలో తొలిసారిగా శాసన మండలిలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం లేని దుస్థితి దాపురిస్తున్నది. జూలై 6న కాంగ్రెస్ పార్టీ ఏకైక సభ్యుడు...
Slider జాతీయం

సెక్స్ రాకెట్ గుట్టు దాచేందుకే బిజెపి నేత శ్వేతను హతమార్చిన భర్త

Satyam NEWS
ఉత్తర ప్రదేశ్ కు చెందిన బిజెపి నాయకురాలు, జిల్లా పంచాయతీ సభ్యురాలు శ్వేతా సింగ్ గౌర్ అనుమానాస్పద మృతికి కారణం ఆమె భర్తేనని తెలియడంతో పరారీలో ఉన్న అతడిని పోలీసులు అరెస్టు చేశారు. బందాలో...
Slider జాతీయం

జనతా గ్యారేజ్ : ఉత్తర ప్రదేశ్ లో పువ్వు గుర్తుకు రిపేరు

Satyam NEWS
ఉత్తరప్రదేశ్ లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దేశ రాజకీయాలను శాసించే కీలకమైన అతి పెద్ద రాష్ట్రం కావడం చేత, ఆ రాష్ట్రం ఎప్పుడూ చర్చల్లో ఉంటుంది. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన...