ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో తీవ్రవాదోపవాదాలు చెలరేగిన ఉమేష్ పాల్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. 2005 లో బిఎస్ పి ఎమ్మెల్యే రాజ్ పాల్ హత్య జరిగింది. ఈ హత్యలో ప్రధాన సాక్షిగా...
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ఎన్నో రికార్డులు సృష్టించింది. 2014, 2019లో కేంద్రంలో పూర్తి మెజారిటీతో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా, యూపీ, ఉత్తరాఖండ్, గుజరాత్లలో నిరంతరం కొత్త రికార్డులు సృష్టిస్తోంది....
ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లోని గోరఖ్ నాథ్ ఆలయంలో ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారం ఒక్క సారిగా కలకలం రేపింది. చివరకు అది ఒక పిచ్చివాడి పనిగా తేలడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు....
ఉత్తర ప్రదేశ్ లో నిర్వహిస్తున్న మదర్సాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఉత్తరప్రదేశ్ లోని మదర్సాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ చదువుతున్న వారికి కేంద్రం ఇక నుంచి...
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయనకు దేవుడితో సమానం. సమానం ఏమిటీ అంతకన్నా ఎక్కువే. అందుకే నిత్యం తన దేవుడిని కొలుచుకునేందుకు వీలుగా యోగి ఆదిత్య నాథ్ కు ఆయన ఆలయం కట్టించాడు. ప్రభాకర్...
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం లో గుర్తింపు లేని మదర్సాలపై సర్వే నిర్వహించబోతున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వివిధ బృందాలను ఏర్పాటు చేశారు. సర్వేలో 11...
నోయిడా ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మహేశ్ శర్మకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారితో ఆయన కోపంగా మాట్లాడుతున్నాడు. ‘‘మాకు ప్రభుత్వం ఉందని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం’’...
ఉత్తరప్రదేశ్లో హిందూ యువ వాహిని సంస్థను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సంస్థ ముఖ్య పోషకుడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. హిందూ యువ వాహిని 20 సంవత్సరాల క్రితం...
ఉత్తరప్రదేశ్లోని రాంపూర్, అజంగఢ్లలో జరిగిన లోక్సభ ఉపఎన్నికల్లో రెండు స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్న నేపథ్యంలో బీజేపీ సరికొత్త వ్యూహాన్ని రచించింది. ఈ వ్యూహం ప్రకారం 2024లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో యూపీలోని మొత్తం...
అనర్హుల నుంచి రేషన్ కార్డులు రికవరీ చేస్తునట్లు వార్తలు రావడంతో యూపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అలాంటి ఉత్తర్వులేవీ జారీ చేయలేదని స్పష్టం చేసింది. రేషన్కార్డుల సరెండర్పైనా, అనర్హుల...