అత్యాచార బాధితులే అభ్యర్థులు
ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలను అనుసరిస్తోంది. 40 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించి, మహిళా ఓటుబ్యాంకును హస్తగతం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. యోగీ సర్కారు హయాంలో యూపీలో అలజడి సృష్టించిన ‘హత్రాస్’,...