మట్టపల్లిలో ఆలయ అర్చకులతో ఏకాంతంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం లోని పపమ పావన కృష్ణానది తీరాన మట్టపల్లి మహా పుణ్య క్షేత్రంలో వెలసిన శ్రీ లక్ష్మీనృసింహ స్వామివారి కోవెలలో గురువారం వైకుంఠ ఏకాదశి (ముక్కోటి)పర్వడి రోజును భక్తి...