ప్రజా గాయకుడు వంగపండు ఇక లేడు
ప్రముఖ ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు(77) మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వంగపండు ప్రసాదరావు పార్వతీపురంలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. వందలాది జానపద పాటలను రచించిన వంగపండు ప్రసాదరావు ప్రజల గుండెల్లో తనకంటూ...