శ్రీ లక్ష్మీనృసింహ వేద స్మార్త పాఠశాల లో ఘనంగా మహాలింగార్చన
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలం మట్టపల్లి మహా క్షేత్రంలోని శ్రీ లక్ష్మీనృసింహ వేద స్మార్త పాఠశాలలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పాఠశాల అధ్యాపకులు వేద...