చారిత్రక ఘట్టంలో పాలుపంచుకున్న తిరుపతి ఎంపీ
నెల్లూరు జిల్లా వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మకి కోటి 25 లక్షల రూపాయలతో చేయించిన స్వర్ణాభరణాలు అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో పాలుపంచుకోవడం తన పూర్వజన్మ సుకృతం అని తిరుపతి ఎంపీ గురుమూర్తి...