క్రిమినల్ చరిత్ర ఉన్న వారి సంఖ్య పెరిగిపోతోంది
దేశ రాజకీయల్లో మార్పులు రావాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు చెప్పారు. రాజకీయాల్లో క్రిమినల్ చరిత్ర ఉన్న వారి సంఖ్య పెరిగిపోతోందని, ఇది స్వచ్ఛ రాజకీయాలకు మంచిది కాదన్నారు. ప్రజా ప్రతినిధుల క్రిమినల్ కేసులపై...