అవగాహనే ‘ఎయిడ్స్ నివారణ’కు మందు
అవగాహనతోనే ఎయిడ్స్ వ్యాధిని నివారించవచ్చునని, 2030 సంవత్సరం కంటే ముందుగానే ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా ఆవిర్భవించడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణు అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి...