మా పార్టీ ప్లీనరీ అట్టర్ ఫ్లాప్: రఘురామ వ్యాఖ్య
డ్వాక్రా మహిళలు, వాలంటీర్లను తరలించి, బస్సులను ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ అట్టర్ ఫ్లాప్ అయిందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపూర్ పార్లమెంటు సభ్యుడు కె. రఘురామ కృష్ణంరాజు అన్నారు....