తల్లీ, బిడ్డల ఆరోగ్యంపై దృష్టి పెట్టండి: విజయనగరం జిల్లా కలెక్టర్
గర్భిణులు, , పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ఏపీలోని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి అధికారులను ఆదేశించారు. వారికి తరచూ రక్తపరీక్షలను నిర్వహిస్తూ, రక్తంలో హెమోగ్లోబిన్ శాతం పెరిగేందుకు మందులు ఇచ్చి, ఆరోగ్యకరంగా తయారు...