నెల రోజుల్లో సాధారణ పరిస్థితిని తీసుకువస్తాం
కరోనా నియంత్రణలో స్వచ్ఛంద సంస్థలకూ భాగస్వామ్యం కల్పిస్తామని విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్లాల్ తెలిపారు. నేడు ఆయన కరోనా ప్రచార రథాలను ప్రారంభించారు. యునెసెఫ్ ఆధ్వర్యంలో త్వరలో మరో చైల్డ్ లైన్ ఏర్పాటు...