36.2 C
Hyderabad
April 23, 2024 22: 52 PM

Tag : Visakha Sarada Peetham

Slider కృష్ణ

ఇద్దరు స్వాముల మధ్య యాగం ‘‘పూర్ణాహుతి’’

Satyam NEWS
వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో విజయవాడలో నిర్వహిస్తున్న అష్టోత్తర శత(108) కుండాత్మక చండి,రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం...
Slider ముఖ్యంశాలు

రాజగురువుకు తాడేపల్లి నుంచి వార్నింగ్?

Satyam NEWS
జగన్ ప్రభుత్వంపై నిన్న తీవ్ర విమర్శలు చేసిన రాజగురువు విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి 24 గంటల్లో క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తన ఉద్దేశ్యం ప్రభుత్వంపై విమర్శలు చేయడం కాదని స్వరూపానందేంద్ర...
Slider సంపాదకీయం

కొత్త స్వామి మోజులో పాత స్వామికి పరాభవం

Satyam NEWS
తనను ముఖ్యమంత్రిని చేయడంలో కీలకపాత్ర పోషించిన విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి జగన్ దూరం పెట్టారా? కొత్త స్వామి మోజులో పడి వదిలేశారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కొత్త స్వామి జగన్...
Slider విశాఖపట్నం

జగన్ ప్రభుత్వంపై మండిపడ్డ ‘‘రాజగురువు’’

Satyam NEWS
నిన్న మొన్నటి వరకూ సీఎం జగన్ తో ‘‘రాజగురువు’’గా పూజలు అందుకున్న విశాఖ శారదాపీఠం స్వామీజీ తాజాగా జగన్ ప్రభుత్వంపై దారుణమైన విమర్శలు చేశారు. ‘‘ నా జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యం చూడలేదు’’ అంటూ...
Slider ఆధ్యాత్మికం

అఖండ భారతావనిలోనే తొలిసారిగా లక్ష చండీ మహాయజ్ఞం

Satyam NEWS
భారతావనిలోనే తొలిసారిగా బృహత్తరమైన వైదిక కార్యక్రమానికి విశాఖ శ్రీ శారదాపీఠం శ్రీకారం చుట్టింది. కనీవినీ ఎరుగని రీతిలో లక్ష చండీ మహాయజ్ఞాన్ని తలపెట్టింది. హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర సమీపంలోని షహబాద్‌ వేదికగా 16 రోజులపాటు...
Slider విశాఖపట్నం

సింహాద్రి అప్పన్న సన్నిధిలో మంత్రి రోజా

Satyam NEWS
రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖా మంత్రి ఆర్.కే.రోజా నేడు విశాఖ సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అధికారులు, పూజారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ...
Slider ప్రత్యేకం

విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్రకు కోపం వచ్చింది

Satyam NEWS
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, రాజగురువు అయిన విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర కు కోపం వచ్చింది. నిజంగానే రాజగురువుకు కోపం వచ్చింది. ప్రభుత్వం పనితీరుపై ఆయన తీవ్ర...
Slider విశాఖపట్నం

ముహూర్తం ఫిక్స్: ఆగస్టు 13న విశాఖకు జగన్

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వైజాగ్ లో క్యాంపు కార్యాలయం ప్రారంభించబోతున్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆయన విశాఖపట్నంలో క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నట్లే కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి జగన్ ఈ నెల...
Slider విజయనగరం

విజ‌య‌న‌గ‌రంలో విశాఖ శారదా పీఠం ఉత్త‌రాదికారి…..!

Satyam NEWS
హిందూ ధ‌ర్మ ప్ర‌చార యాత్రలో భాగంగా విశాఖ శారాదా పీఠం ఉత్త‌రాధికారి స్వాత్మానందేంద్ర స్వామి…విజ‌య‌న‌గరం జిల్లాకు వ‌చ్చారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో ప‌ర్య‌టించిన స్వామిజీ ఆల‌యాల ధ్వంసం..వాటి దుస్థితి స్పందించారు. అక్క‌డ నుంచీ విజ‌య‌న‌గ‌రం...
Slider సంపాదకీయం

నారాయణ…. నారాయణ… కాషాయ కమ్యూనిస్టు

Satyam NEWS
విశాఖ శారదా పీఠం స్వామి స్వరూపానందేంద్ర ఎంతో శక్తిమంతుడు. ఆయనకు ఎన్నో రకాల అతీంద్రియ శక్తులు ఉన్నాయి. ఆయన రాజశ్యామల యాగం చేస్తున్నందున ఆంధ్రపదేశ్ రాష్ట్రం అప్పులు లేకుండా ఎంతో సుభీక్షంగా ఉంది. ఆయన...