బంగ్లాదేశ్ లో అరాచక ముస్లిం తీవ్రవాదులు అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులపై దాడులు, హిందూ దేవతా మూర్తుల ధ్వంసంపై నిరసనగా హిందూ ధార్మిక సంఘాలు ఒంగోలులో నిరసన వ్యక్తం చేశాయి. హిందూ దేవాలయముల కూల్చివేత,...
ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా వినాయకుని పండుగ చేసుకుందాం అని నినాదాలు చేస్తూ విజయవాడ మహానగర్ విశ్వహిందూ పరిషత్ నేడు పాదయాత్ర చేసింది. సత్యనారాయణపురం VHP కార్యాలయం వద్ద నిరసన ధర్నా చేసి, సాయంత్రం...
“అర్చక పురోహితులు లేని గ్రామాలు నేడు మనకు దర్శనమిస్తున్నాయి. ఇది చాలా బాధాకరం. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం కూడా మత మార్పిడి మాఫియా చెలరేగి పోతుంది. సామ, దాన, బేద, దండోపాయాలతో మత మార్పిడి...
చైనాలో వర్షం పడితే భారత్ గొడుగు పట్టే చైనా భక్తులను దేశం నుంచి వెలి వేయాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నది. దేశ సంపదను అనుభవిస్తూ మన శత్రువు దేశమైన చైనా కు మద్దతుగా...
కరోనా వైరస్ పేరుతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకునేందుకు భారత్ ప్రయత్నాలు ప్రారంభించిందని కార్వాన్ ఏ ఇస్లామీ ఇంటర్నేషనల్ చైర్మన్ గులాం రసూల్ హమి అన్నారు. తమది కాని కాశ్మీర్ ప్రాంతాన్ని...
మహారాష్ట్ర పాల్ ఘర్ ప్రాంతంలో ఈ నెల 16న హిందూ వ్యతిరేకుల చేతిలో దారుణ హత్యకు గురైన ఇద్దరు స్వామీజీల ఆత్మలకు శాంతి చేకూరాలని మంగళవారంనాడు జ్యోతి ప్రజ్వలన చేసి నివాళి అర్పించాలని విశ్వహిందూ...
బాల్యం నుంచే అనేక అడ్డంకులు ఎదుర్కొని, భారత దేశానికే దిక్సూచి గా మారిన అంబేద్కర్ చరిత్ర అజరామరం అని విశ్వహిందూ పరిషత్ (VHP)జాతీయ కార్యదర్శి సత్యం అన్నారు. మంగళవారం విశ్వహిందూ పరిషత్ (VHP) రాష్ట్ర...
కరోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ సమయంలో ప్రజలకు ఏర్పడుతున్న ఇబ్బందులు తొలగించేందుకు అందరూ ప్రయత్నం చేయాలని విశ్వహిందూ పరిషత్ ప్రాంత కార్యదర్శి కాకర్ల రాముడు కోరారు. ఈ...
ఆంధ్రప్రదేశ్ లో హిందూ దేవాలయాలకు చెందిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా స్వాధీనం చేసుకోవడం అన్యాయమని విశ్వహిందూ పరిషత్ నాయకుడు మిలింద్ పరందె అన్నారు. ఇండోర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో...