మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం పగిడ్యాల గ్రామంలో పెను విషాదం చోటు చేసుకున్నది. ఎడతెరిపిలేకుండా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మట్టి మిద్దె కూలి ముగ్గురు మరణించారు. వర్షానికి పాత మట్టి మిద్దె...
చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలోని సంధ్య థియేటర్ వెనకవైపు నున్న పెద్దకాపు లేఅవుట్ లో గోడకూలి వ్యక్తి మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి పూజ బేకరీ నిర్వాహకుడు రత్నవేలు( 42)గా పోలీసులు గుర్తించారు....
హైదరాబాద్ లోని హబీబ్ నగర్ పి ఎస్ పరిధిలో పెను విషాదం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ముగ్గురు చిన్న పిల్లలు ప్రమాదవశాత్తూ మరణించారు. మంగర్ బస్తీ లోని అఫ్జల్ సాగర్ వీధిలో...