పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ఆట ముగిసింది కానీ, రాజకీయ రణక్షేత్రం రగులుతూనే వుంది. ఎన్నికల ముందు, ఫలితాల తర్వాత ఎంత గందరగోళం జరిగిందో, ఇప్పుడూ అదే జరుగుతోంది. అల్లర్లు ఇప్పుడప్పుడే ఆగకపోగా, ఇంకా...
పశ్చిమ బెంగాల్ లో అధికారం కోసం ఆరాటపడుతున్న బిజెపి, అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ వాడుకోవాడానికి తాపత్రయపడుతూనే ఉన్నది. ప్రముఖ రాజకీయ పరిశీలకుడు, వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఒక సందర్భంలో మాట్లాడిన మాటల్ని బిజెపి తాజాగా...
మోదీ వెర్సెస్ దీదీగా అభివర్ణిస్తున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు యాక్షన్ మూవీని తలపింపచేస్తున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నందిగ్రామ్ లో దాడి జరగడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. చాతీలో నొప్పి, శ్వాస...