హిందూ ధర్మం విశిష్టత ను తెలిపేందుకు…యాత్రలు చేపట్టామని విజయేంద్ర సరస్వతి స్వామి ఉచ్ఛరించారు. ఆంధ్ర రాష్ట్ర పర్యటన లో భాగంగా.. సిక్కోలు జిల్లా లో తమ పర్యటన ముగించుకుని…. విజయనగరం కు వచ్చిన స్వామి...
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తొలిసారిగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ( బీఎస్ఎన్ఎల్ ) ఐపీటీవీ సర్వీస్ ప్రారంభించడం అభినందనీయమని ఏలూరు జిల్లా ఎస్ పి రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. స్థానిక...
ఏలూరు జిల్లా పెదవేగి మండలం అమ్మపాలెం పంచాయతీ నిధుల స్వాహా పై అధికారులు విచారణ చేపట్టారు. అమ్మపాలెం మహిళా సర్పంచ్ వేలి ముద్ర తో పాటు సంతకాన్ని కూడా ఆ పంచాయతీ గ్రేడ్ 1...
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు రైల్వే స్టేషన్ రోడ్డు లో నివసిస్తున్న ఒక మహిళ కుమార్తె 3వ తరగతి చదువుతోంది. తల్లి వేరే పని మీద ఊరు వెళ్లడంతో బాలికపై రైల్వే స్టేషన్ సమీపాన నివసిస్తున్న...
రైతులకు,కౌలు రైతులకు ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా పెదపాడు మండలం కొత్తూరు రైతు భరోసా కేంద్రం ముందు మంగళవారం రైతులు,కౌలు రైతులు ధర్నా...
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉందా లేదా అనే సందిగ్ధం లో కొన్ని మండల పరిషత్ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లాలో గణపవరం తప్పిస్తే మొత్తం 27 మండలాలు ఉన్నాయి. వాటిలో...
ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో 2020- 2021 సంవత్సరాలకు సంబంధించి కరువు పనులపై సోషల్ ఆడిట్ జరుగుతుందని పెదవేగి ఎం పి పి తాతా రమ్య అన్నారు. శని వారం మండల పరిషత్ కార్యాలయం...
పేదరికాన్ని పారదోలాలన్నదే ఎం ఎల్ ఏ కొటారు అబ్బయ్యచౌదరి ఆలోచన అని పలువురు రాజకీయ నాయకులు కొనియాడారు. ఏలూరు జిల్లాలో దెందులూరు నియోజక వర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో గురువారం ఎం ఎల్...
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (Sustainable Development Goals) సాధనలో మెడికల్ అండ్ హెల్త్, స్త్రీ శిశు సంక్షేమ, విద్యాశాఖ, వ్యవసాయ శాఖలో ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టు సీఎం డాక్టర్...
యూత్ పార్లమెంట్ ఎంతగానో ఆకట్టుకుందని ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సంతోషం వ్యక్తం చేశారు. పెదవేగిలోని నవోదయ పాఠశాలలో నేడు జరిగిన 24వ నేషనల్ యూత్ పార్లమెంట్ కాంపిటీషన్ లో ఆయన...