పశ్చిమ గోదావరి చింతలపూడి పోలీసు స్టేషన్ లో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీ ఐ డి చీఫ్ పి వి సునీల్...
అవినీతికి పాల్పడిన ఇద్దరు కానిస్టేబుళ్ళపై పశ్చిమగోదావరి ఎస్ పి వేటు వేశారు. ఏలూరు మూడవ టౌన్ పోలీస్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్ళు అవినీతికి పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. రామ్ ప్రసాద్, సతీష్...
ప్రముఖ సమాజ సేవకుడు, ఆధ్యాత్మికవేత్త నారాయణం విశ్వేశ్వరరావు కు ఆరంభమ్ & ఆయుర్వేద జ్యోతి సంక్రాంతి విశిష్ట ప్రతిభా పురస్కారం దక్కింది. సమాజ సేవతో బాటు వైశ్య జాతి ప్రగతికి ఆయన ఎంతో కృషి...
ఈ విఆర్ఏ కంప్యూటర్ పరిజ్ఞానం లో దిట్ట. ఈయన గ్రామంలో వి ఆర్ ఓ పరిధిలో విధులు నిర్వహించాలి. అలా కాకుండా తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా సెటిలయ్యాడు. భూములకు సంబంధించిన మార్పులు...
పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం కొప్పులవారిగూడెం గ్రామ పంచాయతీలో 2018 లో అప్పటి ప్రభుత్వం చెత్త నుండి పంచాయతీ సంపద పొందడానికి లక్షలాది రూపాయలు వ్యయంతో ప్రభుత్వం నిర్మించిన షెడ్ మూడు రోజుల...
విధులు నిర్వహించిన సంస్థను, పని చేసిన వారిని గుర్తుంచుకుంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తున్న కొండేటి రాంబాబు, శ్రీలక్ష్మి దంపతులు అభినందనీయులని వేగవరం సిస్టర్ వృద్ధాశ్రమం పెద్ద సిస్టర్ విక్టోరియా అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా...
గృహాలు మంజూరైన లబ్ధిదారులు గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని పశ్చిమగోదావరిజిల్లా పెదవేగి మండల గృహ నిర్మాణ శాఖ ఏ ఈ టి వివేకానంద రావు అన్నారు. ఒక్కొక్క గృహానికి 1లక్షా 80 వేల రూపాయలు...
పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో ఓ జిల్లా ఉన్నతాధికారి సుమారు 6 నెలల నాడు తన కార్యాలయ పరిధిలో జిల్లా లో పలు ప్రాంతాలలో ఉన్న ఉప కార్యాలయాలలో విధులు నిర్వహించే 11...
రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు తమ సొంత ఆదాయం కోసం అక్రమాలు చేసే ఉద్యోగుల్ని ప్రోత్సహిస్తుంటారు…. అని మనం విని ఉంటాం. అయితే పశ్చిమ గోదావరి జిల్లా పెద వేగి మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న...
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లో డాక్టర్ గోయంకా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతరాష్ట్ర మహిళా కబడ్డీ ఆటల పోటీలలో దెందులూరు మండల పరిధిలో ఉన్న శ్రీ...