ఆంధ్రాకు చెందిన వై ఎస్ షర్మిల తెలంగాణ వచ్చి రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. తెలంగాణ లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆంధ్రాలో రెండేళ్ల కిందటి వరకూ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు...
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా కారణంగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారానికి రాకపోవడం పోలింగ్ శాతంపై పెను ప్రభావం చూపిస్తుందని వైసీపీ నాయకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు....
ప్రత్యేక హోదా తీసుకురావడం చేతకాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్తాలేని సవాళ్లు విసురుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో...
తిరుపతి అభ్యర్థి ఆత్మాభిమానం దెబ్బతీసేలా ఫోటోలు పెట్టారని, దీనికి జగన్, సజ్జలపై అట్రాసిటీ కేసు పెట్టాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో దళితులపై తరుచూ దాడులు జరుగుతున్నాయని...
తెలుగు సినీ పరిశ్రమకు పెద్దన్నగా మారి అయినదానికి కానిదానికి ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆకాశానికి ఎత్తేస్తున్న మెగాస్టార్ చిరంజీవి వకీల్ సాబ్ సినిమాకు జరుగుతున్న అన్యాయం పై ఎందుకు...
పవన్ కల్యాణ్ సినిమా వకీల్ సాబ్ కు ఎన్ని అడ్డంకులు సృష్టించాలో అన్నింటిని ప్రయోగిస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దేశవ్యాప్తంగా అమలులో ఉన్న డైనమిక్ ప్రైసింగ్ వ్యవస్థకు అనుగుణంగా టిక్కెట్ ధరలు పెంచుకుంటే అడ్డంకులు సృష్టించిన...
ఎస్ సి ఎస్ టి చట్టం దుర్వినియోగం చేస్తున్న జగన్ ప్రభుత్వం ఎస్ సి ఎస్ టి అత్యాచార నిరోధక చట్టాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నదని జాతీయ ప్రధాన కార్యదర్శి,...
జగన్ మోహన్ రెడ్డి నుంచి తన ప్రాణానికి ముప్పు ఉందని వైకాపా ఎంపి రఘు రామకృష్ణ రాజు ఆరోపించడాన్ని బట్టి ఆయనను హత్య చేయడానికి కుట్ర జరుగుతున్నట్టు అనుమానించాల్సి వస్తోందని టిడిపి రాష్ట్ర అధికార...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం ఏపిలో బెనిఫిట్ షో వేయకుండా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారని జనసేన నాయకుడు, తిరుపతి ఇన్ చార్జి కిరణ్...
దుష్ట రాజకీయాలపై ప్రాణాలకు తెగించి పోరాడుతున్న పవన్ కల్యాణ్ కు నైతిక మద్దతు ఇవ్వకపోగా శల్య సారధ్యం చేస్తున్న మెగాస్టార్ చిరంజీవిపై పవర్ స్టార్ అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వీలున్నప్పుడల్లా కల్పించుకుని మరీ...