రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల్ని మోసం చేసి, రాజధానిలో సెంటు పట్టాల పేరిట పేదలను వంచిస్తూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసే ‘అత్త సొమ్ము అల్లుడు దానం’ పంపిణీ...
విద్యార్థులు బాగా చదువుకుని ఒక లక్ష్యంతో కోరుకున్న విధంగా జీవితంలో సెటిల్ అవుతారో అప్పుడు ఆ కుటుంబంలో, సమాజంలో గౌరవం పొందే విధంగా అలాగే ఆర్థికంగా ఎదగడానికి అది ఉపయోగ పడుతుందని రాష్ట్ర పర్యాటక,...
అమరావతి బహుజన ఐకాస బాలకోటయ్య డిమాండ్ రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ పేరిట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న హంగామా, పంపిణీ పండుగ కార్యక్రమాలపై అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు...
జగన్ ప్రభుత్వంపై మోదీ ప్రభుత్వం అసాధారణ ప్రేమ కురిపించింది. 2014-15 రెవెన్యూ లోటు కింద ఒకేసారి రూ.10,461 కోట్ల నిధులు మంజూరు చేసింది. రెవెన్యూ లోటు భర్తీ కోసం ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం...
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. శ్రీధర్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన...
ఒక్క దళితుడినైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారిశ్రామికవేత్తగా మార్చారా? అని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. ఒంగోలులో పిడికెడు ఆత్మ గౌరవం కోసం సభలో డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి...
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్తుత తిక్క ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ల చేతగాని తనం వల్ల రాష్ట్రంలో డిస్కంలు దివాలా తీసాయని రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల...
ముఖ్యమంత్రి జగన్ హయాంలో ఎక్కడ చూసిన కబ్జాలే జరుగుతున్నాయని భారతీయ జనతా పార్టీ నేత సత్యకుమార్ ఆరోపించారు. ఏపీకి వైసీపీ రూపంలో చెద పట్టిందని విమర్శించారు. రాష్ట్రం పూర్తిగా సోమాలియా, సూడాన్, పాకిస్థాన్, శ్రీలంక...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి, భారతి అవినాష్ రెడ్డిలకు వివేకానంద రెడ్డి హత్య చేస్తున్న సమాచారం ముందే తెలుసన్నారు....
రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అయిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరుడు, కడప పార్లమెంటు సభ్యుడు వై ఎస్ అవినాష్ రెడ్డి తల్లికి గుండె పోటు వస్తే సరైన వైద్యం...