24.7 C
Hyderabad
March 29, 2024 06: 56 AM

Tag : Y S Jaganmohan Reddy

Slider విజయనగరం

సీఎం జగన్  ప‌ర్య‌ట‌న‌ ఏర్పాట్ల‌ ప‌రిశీల‌న‌…!

Satyam NEWS
విజ‌య‌న‌గరం జిల్లా లో నెల్లిమ‌ర్ల ఎమ్మెల్యే బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు కుమారుడి వివాహ రిసెప్ష‌న్‌కు హాజ‌ర‌య్యేందుకు రాష్ట్ర సీఎం జగన్ బుధ‌వారం జిల్లాకు విచ్చేస్తున్నారు. ఈ క్ర‌మంలో దాక‌మ‌ర్రిలోని రఘు ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో వివాహ వేదిక‌,...
Slider ముఖ్యంశాలు

సీఎం జగన్…14 న మోదవలస షెడ్యూల్ ఇదే…!

Bhavani
ఏపీ రాష్ట్ర సీఎం జగన్..ఈ నెల 14న విజయనగరం -విశాఖ ల మధ్య ఉన్న రఘు ఇంజనీరింగ్ కాలేజీ కి వస్తున్నారు.అదే రోజు నెల్లిమర్ల ఎమ్మెల్యే కొడుకు పెళ్లి కై ప్రత్యేకంగా గుంటూరు జిల్లా...
Slider ముఖ్యంశాలు

14 న మోదవలసకు సీఎం జగన్: నెల్లిమర్ల ఎమ్మెల్యే కొడుకు పెళ్లి కి హాజరు

Bhavani
సీఎం జగన్.. ఉత్తరాంధ్ర లో పర్యటించనున్నారు. ఈ నెల 14 వ తేదీన విజయనగరం-విశాఖ ల మధ్య ఉన్న మోదవలసకు రానున్నారు. అదే రోజు నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు కొడుకు పెళ్లి కి...
Slider ప్రత్యేకం

జగనన్న నిరాదరణ: తీవ్ర ఆవేదనలో షర్మిల

Satyam NEWS
ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు కానీ సొంత అన్న నుంచి కనీసం పలకరింపు కూడా లేకపోవడంతో వై ఎస్ షర్మిల తీవ్ర ఆవేదన చెందుతున్నారని అంటున్నారు. అన్నా చెల్లీ మధ్య అగాధం ఏర్పడి ఉన్నట్లు...
Slider కడప

మాండస్ తుఫాన్ బాధితులకు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలి

Satyam NEWS
మాండస్ తుఫాన్ దాటికి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వీడి సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి. ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి జి...
Slider సంపాదకీయం

జగన్ ప్రభుత్వంపై వై ఎస్ సన్నిహితుల అసంతృప్తి

Satyam NEWS
జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నదా? ఆయన పాలన పట్ల ఎక్కువ మంది అసంతృప్తిగా ఉన్నారా? ఈ ప్రశ్నలు చాలా మంది మదిలో మెదులుతున్నాయి. వీటన్నింటికి సమాధానమా అన్నట్లు జగన్ తండ్రి వై ఎస్ రాజశేఖరరెడ్డికి...
Slider గుంటూరు

జగన్ రెడ్డి హయాంలో 1673 మంది రైతుల ఆత్మహత్య

Satyam NEWS
గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం అన్నారు. 2019 నుంచి 2021 వరకు తెలుగు రాష్ట్రాల్లో 2,982 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి...
Slider ప్రత్యేకం

కాంగ్రెస్ గెలుపు తో వైసీపీ గుండెల్లో రైళ్లు

Bhavani
హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ఏపిలో వైసీపీకి గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు వైసీపీకి సంబంధం ఏమిటని అనుకుంటున్నారా? హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్...
Slider గుంటూరు

సజ్జల వారి కొత్త నాటకం మరో బూటకం

Satyam NEWS
రాష్ట్రాన్ని మూడున్నరేళ్ళల్లో  అప్పుల కుప్పగా మార్చి, రాజధాని లేని రాష్ట్రంగా చేసిన  వైకాపా ప్రభుత్వం ఏపీని మళ్లీ తెలంగాణలో కలిపితే, ఉమ్మడి ఏపీని స్వాగతిస్తాం, విభజన బిల్లును వెనక్కి తీసుకుంటే సంతోషిస్తాం అంటూ ప్రభుత్వ...
Slider ముఖ్యంశాలు

తుపానుపై అప్రమత్తతంగా ఉండండి

Bhavani
బంగాళాఖాతంలో తుపాను దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని వివిధ జిల్లాల కలెక్టర్లను సీఎం ఆదేశించారు. తుపాను ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉదయం సీఎంఓ అధికారుల సమావేశంలో తుపాను పరిస్థితులపై...