టీడీపీ సంచలనం: సత్తెనపల్లి కి కన్నా
సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణను పల్నాడు జిల్లా సత్తెనపల్లి టిడిపి ఇన్ఛార్జ్గా నియమిస్తూ టిడిపి ప్రకటించింది. బిజెపి నుంచి టిడిపిలో చేరిన కన్నాను నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమిస్తూ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం తో...