27.7 C
Hyderabad
April 25, 2024 07: 20 AM

Tag : Y S R Congress Party

Slider కృష్ణ

విజయవాడలో దిగజారిపోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్

Satyam NEWS
విజయవాడ పరిధిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో తూర్పు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ విజయం దక్కించుకోలేక పోయింది. వైసీపీ తరఫున పోటీ చేసిన బొప్పన భవకుమార్ కేవలం 67826 ఓట్లు సాధించుకున్నారు....
Slider విజయనగరం

సోషల్ మీడియా ద్వారా విషప్రచారాన్ని తిప్పి కొడతాం

Satyam NEWS
విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, సామాజిక న్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి మరింత బాధ్యతగా తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారని విజయనగరం జెడ్ పి...
Slider గుంటూరు

బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించిన జగన్ ప్రభుత్వం

Satyam NEWS
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను అవమానించేలా అంబేద్కరిజాన్ని నశింపజేసేలా వైస్సార్ సీపీ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డా॥గోదా రమేష్ కుమార్...
Slider హైదరాబాద్

వైయస్సార్ సిపి ఎజెండా  పేద ప్రజల సంక్షేమం

Satyam NEWS
వైయస్సార్ సిపి జెండా  పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని, పేద వారికి అండ గా నిలుస్తుందని వైఎస్ఆర్ సిపి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి టి. కుమార్ యాదవ్ అన్నారు. వైఎస్ఆర్ జన్మదిన...
Slider ప్రత్యేకం

జగన్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన విజయలక్ష్మి

Satyam NEWS
ముందుగా ఊహించినట్లుగానే, సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్లుగానే వై ఎస్ విజయలక్ష్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలగారు. ఆ పార్టీ గౌరవాధ్యక్ష పదవి నుంచి వైదొలగుతున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో...
Slider ముఖ్యంశాలు

27 రకాల దళిత సంక్షేమ పథకాలను ఎందుకు ఎత్తివేసారో చెప్పగలరా?

Satyam NEWS
మూడేళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి ప్లీనరీ సమావేశాలను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని అంశాలపై చర్చించగలరా? అని అమరావతి బహుజన జెఎసి ప్రశ్నించింది....
Slider ముఖ్యంశాలు

వరుస పెట్టి అధికార పార్టీ ప్లీనరీ సమావేశాలు.. నిన్న గరివిడి..తాజాగా విజయనగరం

Satyam NEWS
ఉత్తరాంధ్ర లో అధికార పార్టీ… తన ప్రాభవాన్ని చూపించేందుకు… ప్రతీ నియోజకవర్గంలో ప్లీనరీ లు నిర్వహిస్తున్నాయి.నిన్న గరివిడి కాగి తాజాగా విజయనగరం లో పార్టీ ప్లీనరీ జరిగింది. అయితే చీపురు పల్లి నియోజకవర్గ మైన..మరీ...
Slider నెల్లూరు

లోపాలు సరిదిద్దుకొని ప్రభుత్వాన్ని నిలబెట్టు కుందాం

Satyam NEWS
కొన్ని లోపాలు సరిదిద్దుకొని సర్దుబాటు చేసుకుంటే రానున్న ఎన్నికల్లో  ప్రభుత్వాన్ని నిలబెట్టు కోవచ్చునని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. కోవూరులో మంగళవారం రుక్మిణీ కళ్యాణ మండపంలో జరిగిన కోవూరు ప్లీనరీ సమావేశంలో...
Slider ప్రత్యేకం

ఆల్కహాల్ తయారీలో మత్తుపదార్ధాలు….?

Satyam NEWS
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపి రఘురామకృష్ణంరాజు అనుమానం ఆల్కహాల్ తయారీలో ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఈ ఎన్ ఐ) తప్పక వాడాలని నిబంధనలు చెబుతున్నాయని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం...
Slider గుంటూరు

సంక్షేమ పథకాలు ఆపకుండా అమలు చేస్తున్న సీఎం జగన్

Satyam NEWS
సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు ఆపకుండా ప్రజలకు అందించి గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని పల్నాడు జిల్లా నరసరావుపేట శాసనసభ్యులు  డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు వినుకొండ పట్టణంలోని,...