భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రం యాగంటి
కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ప్రముఖ శైవక్షేత్రమైన యాగంటి, నయనాలప్ప దేవాలయాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. కర్నూలు జిల్లాలోని ఈ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుండే భక్తిశ్రద్ధలతో...