రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పైలెట్ వెహికిల్ ను, వెనుక నుండి వస్తున్న బైక్ రైడర్ డీ కొట్టాడు. వేగంగా వచ్చి డీ కొట్టడంతో బైక్ పై ఉన్నఇద్దరు గాయపడ్డారు. మంత్రి...
బీబీనగర్ మండలం మగ్దూంపల్లి గొల్లగూడెంకు చెందిన క్యాసాని లింగస్వామి, సంధ్య దంపతుల కుమారుడు క్యాసాని సాక్షిత్(4) గత వారం రోజుల నుంచి అపస్మారక స్థితి లోనే ఉన్నాడు. ముక్కు లో చిన్న కురుపు ఆపరేషన్...
జమ్మికుంట (ఇల్లందకుంట)కు చెందిన ఒక జర్నలిస్టుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సహాయం చేశారు. రిపోర్టర్ రాజేందర్ తల్లి రాధమ్మ ఇటీవల అనారోగ్యం పాలై యశోద ఆసుపత్రిలో చేరారు. అక్కడ...
కరోనా కష్టకాలంలో రోగులతో వ్యాపారం చేస్తూ రోగుల నుంచి లక్షలాది రూపాయలు దోచుకుంటున్న హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిని వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ, బిజెవైఎం ఆందోళన చేశాయి. మలక్...