అధికార పార్టీలోకి మారి రెండేళ్లు….అభివృద్ధి మాత్రం శూన్యం…
కాంగ్రెస్ పార్టీలో గెలిచి, నియోజకవర్గ అభివృద్ధి పేరుతో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ చేరి 2ఏళ్లు గడిచింది. అయితే నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి మాత్రం శూన్యమని.. తాను మాత్రం ఆర్థికంగా...