ఏపి డీజీపీగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి నమ్మిన బంటుగా పని చేసిన గౌతమ్ సవాంగ్ బీజేపీలో చేరుతున్నారా? అకస్మాత్తుగా ఆయన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ తో సమావేశం కావడం చర్చకు దారితీసింది....
అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 23న 155 దేశాలు, ఏడు ఖండాల్లోని నదులు, సముద్రాల నీటితో రాంలాలాకు అభిషేకం చేయనున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాంలాలా జలాభిషేకం చేస్తారని...
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ఎన్నో రికార్డులు సృష్టించింది. 2014, 2019లో కేంద్రంలో పూర్తి మెజారిటీతో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా, యూపీ, ఉత్తరాఖండ్, గుజరాత్లలో నిరంతరం కొత్త రికార్డులు సృష్టిస్తోంది....
అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని, ఇప్పటికే సగానికిపైగా ఆలయ నిర్మాణం పూర్తి అయ్యిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఆలయ నిర్మాణ పనులు...
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అవినీతిపై జీరో టాలరెన్స్ అవలంబిస్తూ పెద్ద చర్య తీసుకున్నారు. లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్/సీఓను ఇన్స్పెక్టర్గా చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదేశించారు. రాంపూర్...
ఉత్తరప్రదేశ్లోని రాంపూర్, అజంగఢ్లలో జరిగిన లోక్సభ ఉపఎన్నికల్లో రెండు స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్న నేపథ్యంలో బీజేపీ సరికొత్త వ్యూహాన్ని రచించింది. ఈ వ్యూహం ప్రకారం 2024లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో యూపీలోని మొత్తం...
మహారాష్ట్ర తర్వాత కర్ణాటకలోనూ లౌడ్ స్పీకర్ వివాదం మొదలైంది. హిందూ మత సంస్థ శ్రీరామసేన సోమవారం ఉదయం 5 గంటల నుంచి హనుమాన్ చాలీసాను లౌడ్ స్పీకర్లో వినిపించారు. హుబ్లీ, మైసూర్లోని హనుమాన్ మందిర్లో...
ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రభుత్వాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ 100 రోజుల కార్యక్రమంలో తాను బిజీబిజీగా గడుపుతూనే మరోవైపు ప్రభుత్వ పనుల్లో...
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ శుక్రవారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. విజయవంతంగా ఐదేళ్ల పాలన పూర్తి చేసిన ఒక ముఖ్యమంత్రి వరుసగా రెండోసారి మళ్లీ ప్రభుత్వ పగ్గాలను చేపట్టడం గత 37 ఏళ్లలో ఇదే ప్రథమం....
ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే ఉత్తర ప్రదేశ్లో బిజెపి విజయఢంకా మోగించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 202ను బిజెపి దాటింది. ఉత్తర ప్రదేశ్ లో 37 ఏళ్ళ తర్వాత మొదటిసారిగా అధికారంలో ఉన్న...