వైసీపీ పాలనలో పేదల కోసం ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ ప థకాలు పేద ప్రజల ఇంటి తలుపులు తడుతున్నాయని అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంటు సభ్యులు...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గందరగోళంలో ఉన్నారని, ఇందుకు కారణం ఎన్నికలు దగ్గర పడటమే అని, ముందస్తుకు వెళ్ళాలా? వద్దా? అనే అంశాన్ని తేల్చుకోలేక పోతున్నారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య...
రాష్ట్రంలోని పలు దేవాలయాల ఆదాయంలో మంచి పురోగతి కనిపిస్తున్న నేపథ్యంలో ఆదాయానికి తగ్గట్టుగా భక్తులకు సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో దేవాలయాల వర్గీకరణను త్వరలో చేపట్టనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ, ధర్మాదాయ శాఖ...
అనంతపురంలో అత్యంత కీలకమైన టవర్క్లాక్ ఫ్లైఓవర్ బ్రిడ్జి సిద్ధమైంది. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం చేపట్టే బైక్ ర్యాలీతో బ్రిడ్జిపై రాకపోకలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం బ్రిడ్జిపై ప్రత్యేక లైటింగ్ను కూడా...
దీర్ఘకాలికంగా మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న చేజర్ల గ్రామానికి రాష్ట్ర యువ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో, రూ 3.47 కోట్ల నిధులతో సాగర్ నీటితో బేతంరాజు చెరువును నింపేందుకు ఎత్తిపోతల పథకం...
కరుణామయుడైన ఏసు ప్రభువు జీవితమే త్యాగానికి చిహ్నం. ఆ ప్రభువును శిలువ వేసిన గుడ్ ఫ్రై డే రోజు, ఆ తరువాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను...
పల్నాడు జిల్లా చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంగుంట్ల గ్రామంలో “ఫ్యామిలీ ఫిజిషియన్” కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు 6న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా పోలీస్ అధికారులు...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా పల్నాడు జిల్లా వినుకొండ లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 30వ తేదీన ఆయన పర్యటనకు రానున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని,...