సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మంగళవారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిశారు. వచ్చే నెల 4 లేదా ఐదో తేదీన ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. తిరుపతి...
రాజమండ్రి వైసీపీ ఎంపి అభ్యర్థిగా సినీ నటుడు సుమన్ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ అగ్రనేతలు ఆయనతో చర్చించినట్లు సమాచారం. ఇక్కడ ఎంపిగా పోటీచేసిన మార్గాని భరత్ రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ...
జగన్ రెడ్డిని ఓడించేందుకు జనం సిద్ధం గా ఉన్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బత్యాల చెంగల రాయుడు అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ...
ఏపీలో వైసీపీ చీఫ్, సీఎం జగన్ కు మరో చెల్లెలు షాక్ ఇవ్వబోతోంది. జగన్ సోదరి, వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలు అడుగు పెడుతున్నారు. ఆమె త్వరలో...
విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ కు చెందిన 12 మంది కార్పొరేటర్లు వైసీపీని వీడనున్నారు. విశాఖపట్నం నగరంలోని దస్పల్లా హోటల్లో దక్షిణ నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ రెబల్ నాయకులు, కార్యకర్తలు నేడు సమావేశం నిర్వహించారు. బ్రాహ్మణ...
ఉమ్మడి కడప జిల్లా రాజకీయాలు మారుతున్నాయి. ముఖ్యంగా కీలకమైన రాజంపేట నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి తిరిగి టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. దీనికి సంబంధించి తాజాగా ఆయన టీడీపీ...
ఓటమి భయంతో చరిత్రలో లేని విధంగా వైసీపీ దొంగ ఓట్ల దందాకు పాల్పడుతోందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రగిరి నియోజకవర్గం ఓటరు జాబితాలో జరిగిన అవకతవకలు...
ఏపీలో అధికార పార్టీ వైసీపీకి ఈసారి అధికారం దక్కడం గగనమేనని ఇప్పటికే ఎన్నో సర్వేలు తేల్చేశాయి. వైసీపీ సొంత సర్వేలలో కూడా ఓటమి తప్పదని తేలిపోయింది. జగన్ మోహన్ రెడ్డిని గద్దె దింపేందుకు ఏపీ...
వైసీపీ లో కష్ట పడిన వారికి గుర్తింపు వస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ ఆకే పాటి అమర్ నాథ్ రెడ్డి అన్నారు. రాజంపేట మండలం బోయినపల్లి మార్కెట్ యార్డ్ లో గురువారం నూతన రాజంపేట...
మా వీధిలో మీకేం పని. ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని వైసీపీ నాయకులు టీడీపీ క్లస్టర్ ఇన్చార్పై దురుసుగా ప్రవర్తించడంతో పాటు దాడికి యత్నించారు. ఈ సంఘటన శనివారం సాయంత్రం రాజంపేట పట్టణలో జరిగింది....