34.2 C
Hyderabad
April 23, 2024 13: 38 PM
Slider నల్గొండ

జోరువాన లో బ్రిడ్జిని పరిశీలించిన తాహసిల్దార్ జయశ్రీ

#HujurngarRDO

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లింగగిరి గ్రామం లో ఉన్న అలుగును సందర్శించారు తాహసిల్దార్ జయశ్రీ. గత వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొర్లిపోతున్నాయి.

తహసిల్దార్ జయశ్రీ మండలంలోని పలు గ్రామాల్లో నీట మునిగి పోయిన పంట పొలాలను, వాగులు వంకలను పరిశీలించారు.

లింగగిరి చెరువు నుండి అలుగు పొంగటంతో రాక పోకలకు ఇబ్బంది ఏర్పడడంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తగు సూచనలు చేశారు. వర్షాలకు ఇండ్లు మునిగిపోయినా,ఇండ్లు కూలినా, పంట పొలాలకు నష్టం వాటిల్లినా వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.

Related posts

చీరాల మున్సిపల్ అధికారులకు రాష్ట్ర సమాచార కమిషన్ షోకాజ్ నోటీసు

Satyam NEWS

కరోనా ఎఫెక్ట్: షిర్డీ సాయి ఆలయం నిరవధికంగా మూసివేత

Satyam NEWS

రాజకీయ ‘చెద’రంగం: కుటుంబ కలహాలవల్లే ఈటలకు పోటు?

Satyam NEWS

Leave a Comment