27.7 C
Hyderabad
April 26, 2024 04: 59 AM
Slider జాతీయం

తమిళనాడు గవర్నర్ కు కరోనా పాజిటీవ్

#Tamilnadu Governor

తమిళనాడు గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ కు కరోనా సోకింది. దాంతో ఆయనను కావేరీ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయనకు వైరస్ లోడ్ చాలా తక్కువగా ఉందని డాక్టర్లు తెలిపారు.

ఆయనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని కూడా ఆసుపత్రి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ తెలిపారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఆయన వెల్లడించారు.

Related posts

రామానుజాచార్య విగ్రహావిష్కరణకు ప్రధానికి ఆహ్వానం

Satyam NEWS

అందరూ పండ్ల మొక్కలు నాటితే మంచిది

Satyam NEWS

దేశంలోనే అగ్రశ్రేణి రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ

Satyam NEWS

Leave a Comment