సనత్ నగర్ నియోజకవర్గం లోని బేగంపేట డివిజన్ టిడిపి అభ్యర్థి ఫరాన్ బేగం కు విశేష మద్దతు లభిస్తున్నది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కులమతాలకు అతీతంగా హిందువులు ఫరాన్ బేగంకు మంగళహారతులతో స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన, నియోజకవర్గం అబ్జర్వర్ కసి రెడ్డి శేఖర్ రెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు శ్రీపతి సతీష్ కార్యకర్తలు పాల్గొన్నారు.